వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాష్ట్రపతి టీచరైన వేళ
Published on Mon, 09/05/2016 - 13:48
ఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో ఉపాధ్యాయ దినోత్సవ(గురుపూజోత్సవం) వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రపతి ప్రణబ్ ఒక పూట ఉపాధ్యాయుడిగా మారారు. సర్వోదయ పాఠశాలలోని విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించారు.
మరోపక్క, గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కార కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన వారికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పురస్కరాలు అందజేశారు.
#
Tags