అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘ఐదింటికి లేచి ఆ అవగాహన పెంచండి’
Published on Tue, 06/07/2016 - 20:30
కోట(రాజస్థాన్): బహిరంగ మలవిసర్జన నిర్మూలన, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన కోసం ఉదయం ఐదింటికే పాఠశాల ప్రాంతాల్లో మలవిసర్జనకు పాల్పడే వారిని ఫొటో తీయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులను రాజస్తాన్లోని కోట జిల్లా విద్యాశాఖ ఆదేశించింది.
టీచర్లు వారి పరిధిలో రోజూ ఇలాంటి ఫొటోలు తీసి నివేదికను జతచేసి వాట్సప్లో అధికారులకు పంపాలని పేర్కొంది. దీనిపై దీనిపై ఉపాధ్యాయినిలు మండిపడుతున్నారు. సీఎం వసుంధర రాజే ప్రాతినిథ్యం వహిస్తున్న ఝలావాడ్లో ఈ ఘటన జరిగింది.
#
Tags