అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పీటర్ బెయిల్ పై విచారణ వాయిదా
Published on Mon, 06/27/2016 - 18:21
ముంబై: షీనా బొరా హత్య కేసులో నిందితుడు పీటర్ ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను బాంబే హైకోర్టు జులై 7కు వాయిదా వేసింది. ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై స్పందన తెలియజేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. సెషన్ కోర్టు రెండుసార్లు బెయిల్ తిరస్కరించడంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది నవంబర్ లో అతడిని అరెస్ట్ చేశారు.
పీటర్ తో పాటు ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, మాజీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ నిందితులుగా ఉన్నారు. తనకు క్షమాభిక్ష పెడితే అప్రూవర్గా మారతానని శ్యామ్వర్ అభ్యర్థించగా కోర్టు అనుమతి ఇచ్చింది. 2012, ఏప్రిల్ 24న షీనా బొరా హత్యకు గురైంది. 2015లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
#
Tags