amp pages | Sakshi

అ చట్టం వస్తే.. ప్రజల సొమ్మూ లూటీనే!

Published on Sat, 12/09/2017 - 16:51

సాక్షి, ముంబై : నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై శివసేన మరోసారి తీవ్రస్థాయిలో విరుచకుపడింది. కేంద్రం తాజాగా అమలు చేయాలనుకుంటున్న ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ బిల్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ)పై శివసేన తన అధికార పత్రిక అయిన సామ్నాలో తీవ్ర విమర్శలు చేసింది. ప్రజలనుంచి డబ్బును లూటీ చేయడం కోసమే కేంద్రం ఎఫ్‌ఆర్‌డీఐ చట్టాన్ని తీసుకువస్తోందని శివసేన దాడి చేసింది.

కేంద్రప్రభుత్వం రూపొందించిన ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు... ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆయన చెప్పారు. ఈ చట్టం అమల్లోకి వస్తే.. ప్రజల సొమ్మును బ్యాంకలు తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉందని శివసేన విమర్శించింది. ఈ చట్టం అమల్లోకి వస్తే దివాళా తీసిన బ్యాంకులు.. డిపాజిటర్ల డబ్బులను స్వేచ్ఛగా ఉపయోగించుకుంటాయని చెప్పారు. ఇప్పటికే లోక్‌సభ ముందున్న ఈ బిల్లుపై శీతాకాల సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)