amp pages | Sakshi

'మరిన్ని రైళ్లు ప్రవేశపెడతాం'

Published on Wed, 07/03/2019 - 11:05

న్యూఢిల్లీ : భారత్‌లో ప్రవేశపెట్టిన 'వందేభారత్‌' సెమీ హైస్పీడ్‌  రైలు  విజయవంతం కావడంతో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ సందర్భంగా రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ తయారీ కంపెనీలతో రైళ్ల తయారీకి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీహెచ్‌ఈఎల్‌, హ్యుందాయ్, చైన్నైకి చెందిన ఇంటిగ్రేట్‌డ్‌ కోచ్‌ ప్యాక్టరీ, రాయ్‌బరేలీ మోడ్రన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, ఆల్స్టమ్‌లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019, ఫిబ్రవరి 15 న వందేభారత్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి వారణాసి ప్రయాణించే ఈ రైలును చెన్నైకి చెందిన ఇంటిగ్రేటడ్‌ కోచ్‌ ప్యాక్టరీ తయారు చేసింది. 16 కోచ్‌లు కలిగిన ఈ రైలు గంటకు 130 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. వందేభారత్‌ రైలును 30 ఏళ్లు పూర్తి చేసుకున్న శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ స్థానంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)