వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మమతకు సుప్రీం షాక్
Published on Sat, 10/28/2017 - 01:38
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి శుక్రవారం సుప్రీం కోర్టు షాకిచ్చింది. రాష్ట్రంలోని డార్జిలింగ్, కలిమ్పోంగ్ జిల్లాల్లో మోహరించిన 15 కంపెనీల కేంద్ర సాయుధ పారామిలటరీ దళాల్లో(సీఏపీఎఫ్) 7 కంపెనీలను వెనక్కు తీసుకోవడానికి కేంద్రానికి అనుమతిచ్చింది. ఈ మేరకు బలగాలను కేంద్రం ఉపసంహరించకుండా కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రక్షణ ఏర్పాట్లకు బలగాలు అవసరమని కేంద్రం చేసిన విజ్ఞప్తిపై సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. కేంద్రం విజ్ఞప్తిపై తమ స్పందనను వారం రోజుల్లోగా తెలియజేయాలనిబెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
#
Tags