వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘కిరాయిదారుల ఖాళీ’ కేసులకు ప్రాధాన్యం
Published on Mon, 07/31/2017 - 01:00
న్యూఢిల్లీ: కిరాయిదారులను ఖాళీ చేయించడంలో వివాదం నెలకొన్న కేసులకు ప్రాధాన్యతనిచ్చి త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు కిందికోర్టులకు సూచించింది. ఈ కేసులు దీర్ఘకాలం కొనసాగడం వల్ల స్థల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంది. యజమాని ఆ స్థలాన్ని తన సొంత అవసరాలకు వాడుకోవటం కోసం అద్దెకున్న వారిని ఖాళీ చేయించే కేసులకు మరింత ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంది. కేరళకు చెందిన, దశాబ్దానికి పైగా పెండింగ్లో ఉన్న ఇలాంటి ఓ కేసు విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది.
#
Tags