వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైల్వే కౌంటర్లలో స్వైపింగ్ మెషీన్లు!
Published on Sat, 12/10/2016 - 02:49
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో నగదురహిత లావాదేవీల కోసం పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్) స్వైపింగ్ మెషీన్లను ఏర్పాటుచేస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. పార్సిల్ బుకింగ్ కార్యాలయాల్లోనూ వీటిని ఏర్పాటుచేయనున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా సీజనల్, నెలవారీ టికెట్ల కొనుగోలు కోసం సబర్బన్ రైల్వేస్టేషన్లలోనూ ఈ సదుపాయం కల్పించనున్నారు. దేశంల13,000 రిజర్వేషన్, 14,000 అన్ రిజర్వ్ రైల్వే టికెట్ కౌంటర్లు ఉన్నాయి. తొలి విడతలో రిజర్వేషన్ కౌంటర్లలో పీవోఎస్ల కోసం బ్యాంకులకు లేఖ రాశామని రైల్వే తెలిపింది.
#
Tags