అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భద్రతాదళాల కాల్పుల్లో.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
Published on Wed, 10/24/2018 - 08:56
శ్రీనగర్ : శ్రీనగర్ శివారులో నోగామ్లోని సూతూలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపి వేశారు. మిలిటెంట్ల కోసం నోగామ్లోని సూతూలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
#
Tags