వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'న్యాయమూర్తుల ఫోన్లూ వదలడం లేదు'
Published on Thu, 06/16/2016 - 14:42
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మరోసారి బీజేపీపై విమర్శల దాడికి దిగింది. బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోందని మాజీ కేంద్రమంత్రి ఆనంద్ శర్మ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని స్థాయిలో నీచమైన కుట్రలు జరుగుతున్నాయన్నారు. దేశంలో చిన్న అధికారి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు అందరిపై నిఘా ఉంచారని, వారి ఫోన్లు ట్యాపింగ్లు చేస్తున్నారని అన్నారు.
ఆఖరికి దేశ న్యాయమూర్తుల ఫోన్లు కూడా విడిచి పెట్టడం లేదని, వారి ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని చెప్పారు. జర్నలిస్టులు, పారిశ్రామిక వేత్తలు కూడా నిఘా కిందే ఉన్నారని చెప్పారు. స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుండటం విస్మయకరం అని ఆరోపించారు.
#
Tags