నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భవనం కుప్పకూలి ముగ్గురి మృతి
Published on Sat, 04/30/2016 - 17:19
ముంబై: పాత మూడు అంతస్తుల భవనం కుప్పకూలడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. శిథిలావస్థకు చేరుకున్న భవనంలో మరమ్మత్తులు చేస్తుండగా శనివారం మధ్యాహ్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమైయ్యారు.
కూలిపోయిన భవనం శిథిలాలనుంచి ముగ్గురిని రక్షించారు. శిధిలాల కింద ఎంతమంది చిక్కుకపోయారో గుర్తించేందుకు సహాయక సిబ్బంది గంటల తరబడి శ్రమిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags