వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కఠిన నిర్ణయాలు తప్పవు: నరేంద్ర మోడీ
Published on Sat, 06/14/2014 - 19:19
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రానున్న రెండు మూడు సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామని మోడీ స్పష్టం చేశారు.
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కొన్ని వర్గాల వారు ఇష్టపడకపోవచ్చని అన్నారు. అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనాలను అనుసరించే ఉంటాయని మోడీ స్పష్టం చేశారు.
#
Tags