నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టోల్ప్లాజా వద్ద ట్రక్కు బోల్తా : బీరు నేలపాలు
Published on Sat, 09/22/2018 - 09:05
జైపూర్ : రాజస్తాన్లో ఓ ట్రక్కు బోల్తా పడింది. విచిత్రంగా టోల్ప్లాజా వద్దకు వచ్చిన తర్వాత, నెమ్మది చేసుకోవాల్సి ఆ వాహనం టోల్ప్లాజా సిబ్బంది మీదకు దూసుకెళ్లింది. ఏం జరుగుతుందో ఊహించని టోల్ప్లాజా సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
టోల్ప్లాజా వద్ద బోల్తా పడిన ఆ ట్రక్కు, బీరు బాటిళ్ల లోడుతో అటుగా వెళ్తోంది. ట్రక్కు బోల్తా పడటంతో, బీరు సీసాలన్నీ నేలపాలయ్యాయి. బీరంతా వరదలా పారింది. రాజస్తాన్లోని కిసాన్ఘడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ ట్రాఫిక్ జామ్ కూడా అయింది.
#
Tags