నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఊరేగింపులో యువకుల సజీవ దహనం
Published on Fri, 10/23/2015 - 12:43
పట్నా: విజయదశమి సందర్భంగా అమ్మవారి నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. బిహార్ లోని బార్సన్ జిల్లాలో గురువారం రాత్రి జరిగిన దుర్గమాత నిమజ్జనం ఊరేగింపు విషాదంగా మారిపోయింది. విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకుల దుర్మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
పదిరోజుల విజయదశమి ఉత్సావాల అనంతరం అమ్మవారి విగ్రహాలను నిమజ్జనానికై ట్రాక్టర్ ట్రాలీ పై తరలిస్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి షాట్ సర్క్యూట్ అవటంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో శంభు శర్మ(18) వికాస్ శర్మ (17) అనే యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
#
Tags