నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేపాల్లో ప్రమాదం.. ఇద్దరు భారతీయుల మృతి
Published on Tue, 06/11/2019 - 15:30
కాట్మండు : నేపాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతిచెందగా, 21 మందికి గాయాలయ్యాయి. రౌతాహత్ జిల్లాలో భారత యాత్రికులతో వెళుతున్న బస్సు పవురాయ్ అటవి ప్రాంతంలో ఓ ట్రక్కును ఢీకొట్టింది. జనక్పుర్ నుంచి కట్మాండు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ పరారయ్యాడు. మృతులు ఒడిషాకు చెందిన బిజయ్ కుమార్ జెనా(52), చరణ్ బిషాల్ (54)లుగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
#
Tags