చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
తిరుపతి ఐఐటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
Published on Wed, 05/25/2016 - 19:14
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సహా దేశంలో ఆరు కొత్త ఐఐటీల ఏర్పాటుకు మార్గం సుగమం చేసే చట్ట సవరణకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ద ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్ 1961కు సవరణ చేయడం ద్వారా ధన్బాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ కూడా ఒక ఐఐటీగా మారుతుంది.
దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, కేరళలోని పాలక్కాడ్, కర్ణాటకలోని ధార్వార్, ఛత్తీస్గఢ్లోని భిలాయ్, గోవా, జమ్ములలో ఈ కొత్త ఐఐటీలు వస్తాయి. చట్ట సవరణ వల్ల ఈ సంస్థలకు జాతీయ ప్రాధాన్యం వస్తుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
#
Tags