Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎలక్ట్రానిక్ పరికరాలు తెస్తే డీబార్: యూపీఎస్సీ
Published on Mon, 06/12/2017 - 02:30
న్యూఢిల్లీ: సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ల్యాప్టాప్లు, బ్లూటూ త్ పరికరాలను పరీక్షా కేంద్రాలకు తీసుకొచ్చే అభ్యర్థుల్ని భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలకు హాజరవకుండా డీబార్ చేస్తామని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) హెచ్చరించింది. పరీక్షా కేంద్రాలకు ఎటువంటి విలువైన వస్తువులు తీసుకురావద్దని సూచించింది. జూన్ 18న సివిల్స్ సర్వీస్ పరీక్ష జరుగనున్న నేపథ్యంలో యూపీఎస్సీ ఈ మేరకు స్పందించింది.
#
Tags