వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహిళా డైరెక్టర్కు బెయిల్..హైకోర్టు నో
Published on Fri, 09/15/2017 - 19:02
సాక్షి,న్యూఢిల్లీః అగస్టా కేసులో అరెస్ట్ అయిన దుబాయికి చెందిన వ్యాపారవేత్త శివానీ సక్సేనా బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. శివానీ సక్సేనా బెయిల్ అప్పీల్ను తిరస్కరిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించిన జస్టిస్ ఏకే పాథక్ ఆమె బెయిల్ వినతిని తోసిపుచ్చినట్టు వెల్లడించారు.
దుబాయ్కు చెందిన యూహెచ్వై సక్సేనా, మ్యాట్రిక్స్ హోల్డింగ్స్ కంపెనీలకు ఆమె డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం( పీఎంఎల్ఏ) కింద శివానీ సక్సేనాను జులై 17న చెన్నైలో ఈడీ అరెస్ట్ చేసింది. పీఎంఎల్ఏ కింద ఆమెపై, దుబాయ్ కంపెనీలపై ఈడీ ఇటీవల చార్జిషీట్ దాఖలు చేసింది.
#
Tags