అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
‘పీఎఫ్పై 8.7 శాతం వడ్డీనే ఇవ్వగలం’
Published on Thu, 04/28/2016 - 03:01
న్యూఢిల్లీ: భవిష్యనిధి(పీఎఫ్)పై ఇచ్చే వడ్డీరేటును 8.7 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సమర్థించుకుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నిధులపై వచ్చే ఆదాయం తక్కువగా ఉన్నందున అంతకుమించి ఇవ్వలేమంది. 8.7 శాతం ఇవ్వడానికే గతేడాది మిగిలిన మొత్తాన్ని వాడుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామంది.మరోవైపు 8.8 శాతం వడ్డీ ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.
#
Tags