ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత్లో ప్రపంచ అతి పెద్ద రైల్వే బ్రిడ్జి
Published on Sat, 07/12/2014 - 22:55
ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని భారత్లో నిర్మిస్తున్నారు. జమ్మూకాశ్మీర్లోని కౌరీలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ రైల్వే వంతెన 359 మీటర్లు ఎత్తు ఉండవచ్చని భావిస్తున్నారు. 2016 నాటికి ఇది పూర్తి కానుంది.
భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. జమ్మూ, కాశ్మీర్ లోయలను కలుపుతూ సాగే రైల్వే ప్రాజెక్టులో భాగంగా చెనాబ్ నదిపై వంతెనను కడుతున్నారు. ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తుగా ఉంటుంది.
#
Tags