రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎస్టీఎస్ ఆధ్యర్యంలో సింగపూర్లో రక్తదాన కార్యక్రమం
Published on Thu, 11/01/2018 - 15:24
సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం (ఎస్టీఎస్) నిర్వహిస్తున్న సామాజికసేవా కార్యక్రమాలలో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో స్ధానిక ధోబిఘాట్లోని బ్లడ్ బ్యాంక్లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగపూర్ తెలుగు సమాజం చాలా ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
స్థానికంగా నివసిస్తున్న సుమారు 50 మంది తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా విచ్చేసి రక్త దానం చేశారు. సోమ రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల తెలుగు సమాజంకి రెడ్ క్రాస్, బ్లడ్ బాంక్ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. రక్త దాన శిబిరం నిర్వహించిన కార్యవర్గ సభ్యులకు, దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి కృతజ్ఞలు తెలిపారు.
#
Tags