వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం: కోదండరామ్
Published on Sat, 12/23/2017 - 13:56
సాక్షి, నల్గొండ: ప్రజాస్వామిక తెలంగాణ సాధన దిశగా పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. బాధ్యత మరచిన ప్రభుత్వంపై ప్రజలు ఒత్తిడి తేవాలని పిలుపినిచ్చారు. అమరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా పర్యటిస్తున్న ఆయన శనివారం మాట్లాడుతూ కార్పొరేట్ శక్తుల కొమ్ముకాస్తూ ప్రజా ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరిస్తోందని దుయ్యబట్టారు. రైతుల ఆత్మహత్యలు నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతు సమస్యలు అధిగమించేందుకు... గ్రామాల్లో పర్యటించి ప్రణాళికలు రూపొందిస్తామని కోదండరామ్ పేర్కొన్నారు.
#
Tags