సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలుగు ప్రజలు చంద్రబాబు మాటల్ని పట్టించుకోలేదు
Published on Tue, 05/22/2018 - 03:29
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటకలో తమను ఓడించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపును అక్కడి తెలుగు ప్రజలు పట్టించుకోలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా అన్నారు. సోమవారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో అమిత్షా మీడియాతో మాట్లాడుతూ.. తమ వ్యతిరేకులు వ్యతిరేకంగానే ప్రచారం చేస్తారన్నారు.
చంద్రబాబును తమకు మద్దతివ్వాలని కోరలేదని, అయినా ఆయన పిలుపుతో ఏం జరగలేదని తెలిపారు. చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని తెలుగు ప్రజలు పట్టించుకోలేదని తేలిపోయిందని అమిత్షా వ్యాఖ్యానించారు.
#
Tags