వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘అవినీతి ప్రభుత్వాన్ని ఎండగడతాం’
Published on Tue, 09/03/2019 - 20:44
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అవినీతిని భయటపెట్టాలని నిర్ణయించుకున్నట్లు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు ప్రేమేందర రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ ముగిసిన తర్వాత ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పించి, అవినీతి టీఆర్ఎస్ను ఎండగట్టడానికే నిర్ణయించుకున్నామన్నారు. ఈ మున్నిపల్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపుతామని, పార్లమెంట్ నియోజకవర్గాలను క్లస్టర్గా విభజించి ఎన్నికల్లో పనిచేస్తాం అన్నారు.
#
Tags