పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఇమ్రాన్ది రోడ్డుపక్క ప్రసంగం
Published on Sat, 09/28/2019 - 22:20
సాక్షి,న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దీనిపై స్పందించారు. ఇమ్రాన్ ప్రసంగాన్ని 'రోడ్డుపక్క ప్రసంగం'తో పోల్చారు. శనివారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోడ్డు పైనున్న జనాలను ఉద్దేశించి మాట్లాడినట్టు ఇమ్రాన్ ప్రసంగం సాగిందని, పాక్ ఆర్మీ ఒత్తిడికి తలొగ్గి అలా ప్రసంగించారని విమర్శించారు. ఇమ్రాన్ ప్రసంగం పాక్లో చదువురాని కొందరికి సంతోషం కలిగించొచ్చని, ధైర్యంగా ప్రసంగించారని వారి మెప్పు పొందొచ్చని అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఒత్తిడికి లొంగే ఆయన ప్రసంగం సాగినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు.
#
Tags