అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘కేసీఆర్కు 40 సార్లు మొట్టికాయలు’
Published on Wed, 10/16/2019 - 14:43
సాక్షి, మెదక్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని రాజకీయ, ప్రజా, ఉపాధ్యాయ సంఘాలు మద్దతునిస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్రావు తెలిపారు. బుధవారం స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన కార్మికుల పీఎఫ్ డబ్బును వాడుకున్న వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మొండిగా ఉంటున్న కేసీఆర్కు హైకోర్టు వివిధ సందర్భాల్లో 40 సార్లు మొట్టికాయలు వేసిందని, అయినా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. కోర్టు తీర్పును సైతం పట్టించుకోకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణలో మరో సకలజనుల సమ్మెకు ప్రజలు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రఘునందన్రావు పిలుపునిచ్చారు.
#
Tags