amp pages | Sakshi

‘ఒకేసారి 3 వేలు ఇస్తామని ఎప్పుడు చెప్పలేదు’

Published on Tue, 06/18/2019 - 12:20

సాక్షి, అమరావతి : వృద్ధాప్య పెన్షన్‌ను టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారని పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం జరిగిన చర్చలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వృద్ధాప్య పెన్షన్‌ను ఒకేసారి రూ.3 వేలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడు చెప్పలేదన్నారు. రూ. 2వేల నుంచి రూ.3 వేల వరకు దశలవారిగా పెంచుకుంటూ పోతామని చెప్పారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు ఇచ్చిన హామీలన్ని కచ్చితంగా నెరవేరుస్తామని మంత్రి తెలిపారు. 


రాజధానిలో టీడీపీ ఏం చేసింది? : బుగ్గన 
ఐదేళ్లలో రాజధాని నిర్మాణానికి ఏమి చేయలని టీడీపీ నేతలు ఇప్పుడు రాజధాని గురించి గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మాణానికి టీడీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. అన్ని టెంపరనీ బిల్డింగులే తప్ప ఒక్కటి కూడా పర్మినెంట్‌ బిల్డింగ్‌ నిర్మించలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం టీడీపీలాగా ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మోసం చేయమన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజా మేనిఫెస్టో అమలే వృద్ధిరేటు అన్నారు. మేనిఫెస్టోలో చేస్తామన్న కార్యక్రమాలన్ని చేసి చూపిస్తామని పేర్కొన్నారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)