amp pages | Sakshi

‘రాచరికం నుంచి నేరుగా రాజకీయాల్లోకి రాలేదు’

Published on Sat, 03/30/2019 - 20:04

సాక్షి, విజయనగరం : ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ది కార్యక్రమం చేయలేదు కాబట్టే టీడీపీ నేతలు తమపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..  ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఈ ప్రాంత ఎంపీ అశోక్ గజపతి రాజు సహా అధికార పార్టీ నేత లెవరూ రాష్ట్రానికి హొదాతో పాటు ముఖ్యంగా వెనుక బడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావాల్సిన నిధులు గురించి పోరాటం చేయకపోవడం దారుణమాన్నారు. గ్రామాల్లో విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమం​త్రి కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

రాచరికం నుంచి నేరుగా రాజకీయాల్లోకి రాలేదు : బొత్స
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లో సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగిన తనపై ఆరోపణలకు చేయడానికి టీడీపీ నేతలకు అర్హత లేదన్నారు. తాను తప్పు చేస్తే విచారణ జరిపించాలని సవాల్‌ చేస్తే ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఊరికే గుడ్డ కాల్చి మొహం మీద వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాను సామాన్య కుటుంబం రాజకీయాల్లోకి వచ్చి ఈ స్ధాయికి ఎదిగామే తప్ప.. రాచరికం నుంచి నేరుగా రాలేదంటూ అశోక్ గజపతిరాజు పై పరోక్ష విమర్శలు చేశారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)