amp pages | Sakshi

‘రెవెన్యూ’ హత్యలపై విచారణ జరపాలి: చాడ

Published on Sun, 06/17/2018 - 04:10

సాక్షి, హైదరాబాద్‌: భూముల రికార్డుల ప్రక్షాళన సందర్భంగా రెవెన్యూ అధికారులు చేసిన అవకతవకలతో గ్రామాల్లో జరుగుతున్న హత్యలపై సమగ్రంగా విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శనివారం డిమాండ్‌ చేశారు. భూప్రక్షాళన పేరుతో రాష్ట్రంలోని ప్రతీ అంగుళం భూమిని లెక్కించాలని సీఎం కేసీఆర్‌ చేసిన సూచనతో గ్రామాల్లో తగాదాలు మొదలయ్యాయని పేర్కొన్నారు.

గ్రామస్థాయి అధికారి నుంచి మండల రెవెన్యూ అధికారి దాకా బడుగు, బలహీనవర్గాల వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని, పేదలను భయపెట్టి వెయ్యి నుంచి లక్ష రూపాయల దాకా దండుకుంటున్నారని ఆరోపించారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో జరిగిన హత్య ఇలాంటిదేనని దీనిపై సమగ్ర విచారణ జరపాలని చాడ వెంకట రెడ్డి డిమాండ్‌ చేశారు. హతుల కుటుంబానికి తక్షణమే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాను చెల్లించాలన్నారు.      

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)