టీడీపీది కావాలనే దుష్టప్రచారం..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘ప్యాకేజీ చంద్రబాబు అంగీకరించలేదా’
Published on Fri, 08/03/2018 - 21:16
సాక్షి, కృష్ణా : రాష్ట్ర వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై చంద్రబాబు నాయుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి విమర్శించారు. శుక్రవారం ఆమె ఓ సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. హోదా కంటే ప్యాకేజీ గొప్పగా ఉంటుందని చంద్రబాబు అంగీకరించలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రా విభజనకు చంద్రబాబు వ్యతిరేకం కాదన్నారని గుర్తుచేశారు. రాష్ట్రా ప్రయోజనాల నాలుగేళ్ల పాలనలో కోసం ఏమైనా అడిగారా అని ధ్వజమెత్తారు.
#
Tags