వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బెంగాల్లో తృణమూల్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ
Published on Thu, 04/11/2019 - 10:04
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కూచ్బెహర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దిన్హటలో తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. కాగా తృణమూల్ గూండాలు తమపై దాడులకు తెగబడ్డారని బీజేపీ ఆరోపించగా, కాషాయ పార్టీ కార్యకర్తలు తమపై దాడి చేసి కొట్టారని తృణమూల్ శ్రేణులు పేర్కొన్నాయి.
ఇక బెంగాల్లో పట్టు నిలుపుకోవాలని మమతా నేతృత్వంలోని పాలక తృణమూల్ కాంగ్రెస్ పట్టుదలతో పనిచేస్తుండగా, ఈ రాష్ట్రంలో కొన్ని సీట్లలోనైనా గెలుపొంది సత్తా చాటాలని బీజేపీ చెమటోడుస్తోంది.
#
Tags