రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మోదీ నాకంటే జూనియర్: సీఎం
Published on Sun, 04/08/2018 - 01:38
సాక్షి, అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాల్లో తన కంటే జూనియర్ అని, అయినా ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి సార్.. సార్ అంటూ గౌరవం ఇచ్చి మాట్లాడానని సీఎం చంద్రబాబు చెప్పారు. సచివాలయంలో శనివారం సుదీర్ఘంగా జరిగిన రెండో అఖిల సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో తాము పొత్తు కోసం వెంపర్లాడలేదని, మోదీ తనంతట తాను వచ్చి ఏపీకి అన్యాయం జరిగిందని సానుభూతి చూపారని చెప్పారు. ఉమ్మడిగా రాష్ట్రాభివృద్ధికి కృషిచేద్దామని ఆయన ప్రతిపాదించడం వల్లే తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని తెలిపారు. ఆనాడే తాము బయటికి వచ్చి ఉంటే మరిన్ని వేధింపులుండేవని, అందుకే ఇన్నాళ్లూ సంయమనంతో ఆగామని తెలిపారు.
#
Tags