రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కమెడియన్లలా ఉన్నామా?
Published on Mon, 05/20/2019 - 09:38
మైసూరు : ‘ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి మీడియా నన్ను మానసికంగా వేధిస్తోంది. మా నాయకులను ఇష్టం వచ్చినట్లు చూపిస్తూ వార్తలు ప్రసారం చేస్తోంది. మేమేమైనా కమెడియన్లమా?’ అని కర్ణాటక సీఎం కుమారస్వామి మీడియాపై చిందులేశారు. ఆదివారం మైసూరులో మీడియాతో మాట్లాడారు. ‘మమ్మల్ని కామెడీ అంశాలుగా చూపిస్తూ వార్తలు ప్రసారం చేసే అధికారం మీకెవరిచ్చారు? మమ్మల్ని ఏమనుకుంటున్నారు? అని ఘాటుగా ప్రశ్నించారు. ‘మీడియాతో సన్నిహితంగా మెలిగే నేతను నేను. ఇదే అదనుగా ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తారా? ప్రసారం చేయడానికి వార్తలేమీ లేక ఇటువంటి ప్రోగ్రాంలు చేసుకుంటున్న టీవీ చానెళ్లకు సరైన మార్గంలో నడిపించడం చేతకాకపోతే మూసేసుకోండి’ అని అన్నారు. ‘ఇకపై మీడియాతో మాట్లాడను, మీడియాను బహిష్కరిస్తున్నా’ అని అన్నారు.
#
Tags