బాచుపల్లిలో ఘోర ప్రమాదం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాహుల్కు గుండు కొట్టించి పంపుతాం
Published on Thu, 04/04/2019 - 07:37
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ అజ్ఞానంతోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీకి దిగుతున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ధ్వజమెత్తారు. అమేథీలో గెలుపుపై నమ్మకం లేక అభద్రతాభావంతో ఆయన కేరళకు మకాం మార్చారని విమర్శించారు. బుధవారం నారాయణ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా సెక్యులర్ శక్తులను ఏకం చేయాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. బలమైన సెక్యులర్ రాష్ట్రమైన కేరళలో రాహుల్ పోటీ చేసి ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు.
#
Tags