amp pages | Sakshi

ఢిల్లీ వెళ్లి చీల్చి చెండాడుతా : కేసీఆర్‌

Published on Mon, 12/03/2018 - 14:12

సాక్షి, హైదరాబాద్‌ : జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తప్పక గెలవాల్సిన అవసరం ఉందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ప్రజాశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ దూసుకపోతుందన్నారు. విద్యుత్‌ వినియోగంలో ప్రథమ స్థానంలో ఉందని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం తీసుకొచ్చామని, ఈ పథకాన్ని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించందన్నారు. రానున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పింఛన్లను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు.  రాజకీయ చైతన్యం కలిగిన సత్తుపల్లి ప్రజలు అన్ని విషయాలు ఆలోచించి ఓటేయ్యాలని కోరారు.

సీతారమ ప్రాజెక్ట్‌తో ఖమ్మంకు నీరు అందుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిన పిడమర్తి రవిని, అన్ని అపోహలు వీడి.. సత్తుపల్లి ఎమ్మెల్యే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి భూ నిర్వాసితులకు మార్కెట్‌ ధర ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. పోడు రైతలు సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. 58 ఏళ్లు పని చేసిన పార్టీలన్ని ఒక వైపు.. తెలంగాణ రాష్ట్రం సాధించటం కోసం పని చేసిన పార్టీ మరో వైపు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం లో 600 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారం లోకి రావాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ కావాలన్నా.. చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని, ఇది ప్రజలు గమనించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఢిల్లీ వెళ్లి చీల్చి చెండాడుతా..
మధిర సభలో మాట్లాడుతూ..  తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘనంగా ఆశీర్వదిస్తున్నారని, 12 సర్వేల్లో టీఆర్‌ఎస్సే గెలుస్తున్నట్లు తేలిందని స్పష్టం చేశారు. కట్టలేరు మీద చెక్‌ డ్యాం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మధిర అభ్యర్థి లింగాల కమలరాజ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల అనంతరం ఢిల్లీ వెళ్లి బాగా చీల్చి చెండాడుతానన్నారు. 25 ఏళ్ల కింద చైనా వాళ్లు భారత్‌ కంటే చాలా వెనుకబడి ఉండేదని, కానీ ఇప్పుడు మనకంటే ఎన్నో రెట్లు మెరుగైందన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)