రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
Published on Wed, 12/04/2019 - 12:55
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. సీఐఐ నిర్వహించిన సదస్సులో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాలతోనే కేంద్రం ఈ రకంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ‘తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు రావడం లేదు. అభివృద్ధి అనేది కేవలం నాగపూర్కేనా? దక్షిణాది రాష్ట్రాలకు వద్దా?’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్, బెంగళూరు విషయంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
#
Tags