amp pages | Sakshi

‘ఉద్యోగుల పక్షాన నిలబడని అతనికి మంత్రి పదవెందుకు?’

Published on Wed, 02/19/2020 - 17:54

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల పక్షాణ నిలబడలేని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు ఎందుకూ ఆ మంత్రి  పదవి అంటూ ఎమ్మోల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సంఘం నాయకుడి పేరు మీద మంత్రి పదవి పొందిన శశ్రీనివాస్‌ గౌడ్‌ ఇప్పుడు వారి సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులంతా.. రాష్ట్రం ఎర్పడిన తర్వాత వివక్షకు గురవుతున్నారని పేర్కొన్నారు. హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగులను పిలిపించి పీఆర్‌సీ త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు.  అయితే ఇప్పటి వరకు పీఆర్‌సీ ఊసే ఎత్తడం లేదని ధ్వజమేత్తారు. వేతన సవరణ ఉద్యోగుల హక్కు అన్నారు. గతంలో 10 జిల్లాలో పని చేసిన ఉద్యోగులను ఇప్పుడు 33 జిల్లాలో పని చేపిస్తున్నారన్నారు. 20 నెలలు గడుస్తున్న మధ్యంతర భృతి లేదని, ఉద్యోగులల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు.

కాగా.. ఉమ్మడి రాష్ట్రంలో పొందిన సౌకర్యాలను తెలంగాణ రాష్ట్రంలో పొందలేక పోతున్నారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇంతవరకు గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. ఇక నిరుద్యోగ భృతి అయితే ఇంత వరకూ అమలుకే నోచుకోలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ అక్కడ నిరుద్యోగులకు మధ్యంతర భృతి ఇచ్చి ఉద్యోగులకు ఫ్రెండ్లి ప్రభుత్వంగా ఉంటున్నారన్నారు. వయసులో చిన్నవాడు అయినా ఆయనను చూసి సీఎం కేసీఆర్‌ నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఇక ఉద్యోగుల పక్కన నిలబడని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతేగాక సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా పీఆర్‌సీని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)