రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముస్లింలు నా ఆఫీసుకు రావద్దు
Published on Fri, 06/08/2018 - 04:53
సాక్షి, బళ్లారి: ‘బుర్కా, టోపీ ధరించిన ముస్లింలు నా ఆఫీసుకు రావద్దు. వారు నాకు ఓటు వేయాల్సిన అవసరం లేదు’ అని కేంద్ర మాజీ మంత్రి, విజయపుర బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ వ్యాఖ్యానించారు. ఈ నెల 4న విజయపురలోని సిద్దే«శ్వర కళాభవన్లో శివాజీ మహారాజ్ జయంత్యుత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందువుల సంక్షేమం కోసమే పని చేయాలని, ముస్లింలకు పనులు చేయవద్దని ఈ సందర్భంగా ఆయన నగర కార్పొరేటర్లకు సూచించారు. ముస్లింలను తన ఆఫీసులోకి రానివ్వద్దని, తన పక్కన కూర్చొనివ్వరాదని ఆఫీసు సిబ్బందికి చెప్పారు.
#
Tags