అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
25 నుంచి ‘పశ్చిమ’లో పవన్ యాత్ర
Published on Sat, 09/22/2018 - 04:55
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 25వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారని ఆ పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో పవన్కల్యాణ్ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని పేర్కొన్నారు. కాగా, ఈ నెల 23న రొట్టెల పండుగలో పాల్గొనేందుకు పవన్కల్యాణ్ నెల్లూరులో పర్యటిస్తారని ప్రకటనలో తెలిపారు.
#
Tags