అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఆర్టికల్ 370: దేశ, విదేశాల్లో పుకార్లు పుట్టిస్తున్నారు!
Published on Tue, 10/15/2019 - 20:00
చండీగఢ్: అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని తిరిగి తెస్తామని హామీ ఇచ్చే దమ్ము కాంగ్రెస్కి ఉందా అని ప్రధాని నరేంద్రమోదీ నిలదీశారు. హరియాణాలోని చార్కి దాద్రిలో బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. యావత్ దేశం ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిస్తే.. కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం దేశ, విదేశాల్లో పుకార్లు వ్యాపింపజేస్తున్నారని మండిపడ్డారు. తనపై ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోనన్న ప్రధాని మోదీ....దేశానికి వెన్నుపోటు పొడిస్తే మాత్రం సహించేది లేదని స్పష్టంచేశారు. కర్తార్పూర్ కారిడార్ పూర్తికానుండటం ఆనందంగా ఉందని, ఏడు దశబ్దాల కిందట జరిగిన రాజకీయ, వ్యూహాత్మక తప్పిదాలను కొంతమేర మా ప్రభుత్వం సరిచేయడం ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు.
#
Tags