రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మాట తప్పిన సీఎం
Published on Sun, 08/19/2018 - 01:56
సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి ఏటా రూ.వంద కోట్లు ఇస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. శనివారం ఉదయం రాజన్న సన్నిధి నుంచి పాదయాత్ర ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు.. సిరిసిల్ల వరకు 12 కిలోమీటర్లు నడిచారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కలెక్టరేట్కు చేరుకున్నారు.
పొన్నం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ శివుడికే శఠగోపం పెట్టారని ఆరోపించారు. రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.400 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధి అథారిటీ (వీటీడీఏ)ను వేములవాడలోనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాకు వినతిపత్రం అందించారు.
#
Tags