రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
113వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
Published on Wed, 03/14/2018 - 19:19
సాక్షి, హైదరాబాద్ : ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర 113వ రోజు షెడ్యూల్ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం మీడియాకు విడుదల చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం పొన్నూరు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి కసుకర్రుకు చేరుకుంటారు. అనంతరం వల్లభారావుపాలెం వరకూ పాదయాత్ర కొనసాగనుంది.
112వ రోజు ముగిసిన పాదయాత్ర
జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 112వ రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. అప్రతిహతంగా సాగుతున్న పాదయాత్రలో 112వ రోజు 1500 కి.మీల మేర నడకను వైఎస్ జగన్ పూర్తి చేశారు.
#
Tags