amp pages | Sakshi

ముందస్తు ఎన్నికలకు సన్నద్ధం కావాలి

Published on Tue, 09/11/2018 - 02:27

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గట్టు శ్రీ,కాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య సమావేశం జరిగింది. గట్టు శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు, అభ్యర్థులు బలంగా ఉన్న స్థానాలు గుర్తిస్తున్నామని తెలిపారు. ఈ వివరాలన్నీ అధిష్టానానికి అందజేస్తామని చెప్పారు. ముందస్తు నేపథ్యంలో ఎన్నికల కమిటీ, కోఆర్డినేషన్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

పార్టీకి కార్యకర్తలే దేవుళ్లని, రాజకీయాల్లో ఓపిక ఎక్కువగా ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమై, మళ్లీ ముందస్తు ఎన్నికలు వచ్చేలా చేశారని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించి, ముగ్గురు కాంగ్రెస్‌ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. అలాంటి టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం అనైతికమన్నారు. అవసరం కోసం చంద్రబాబు ఎవరి కాళ్లయినా పట్టుకుంటారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకే ఎన్నికల్లో పాల్గొంటామని పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. సంపూర్ణ మద్దతున్నా కేసీఆర్‌ ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్‌ సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మతీన్‌ ముజాద్దాదీ, రాంభూపాల్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, అనిల్‌ కుమార్, ప్రపుల్లారెడ్డి, సంజీవరావు, పార్టీ మహిళా అధ్యక్షురాలు అమృతసాగర్, జీహెచ్‌ఎంసీ అధ్యక్షుడు సాయినాథ్‌రెడ్డి, వెల్లాల రామ్మోహన్, రవికుమార్, ఎస్‌ఈసీ సభ్యులు అక్కెనపల్లి కుమార్, బ్రహ్మానందరెడ్డి, జిల్లాల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)