నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి: రేవంత్
Published on Wed, 10/24/2018 - 03:55
సాక్షి, హైదరాబాద్: ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుంచి, సంఘ విద్రోహ శక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. ప్రాణహాని నేపథ్యంలో తనకు 4+4 భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు.
వ్యాజ్యంలో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, తెలంగాణ సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర, ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డీజీపీ, వికారాబాద్ ఎస్పీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విచారణ జరిపే అవకాశం ఉంది.
#
Tags