తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హిందూసేన పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
Published on Fri, 05/11/2018 - 03:05
న్యూఢిల్లీ: కర్ణాటకలో మతం పేరుతో ఓట్లడుగుతున్న కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని, ఆ పార్టీ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రీయ హిందూసేన అధినేత ప్రమోద్ ముతాలిక్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ గురువారం ఈ పిటిషన్ను విచారించింది. ముస్లింల కోసం మదర్సా బోర్డు, క్రైస్తవులకు క్రిస్టియన్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ ఓట్లడుగుతోందని లాయర్ వాదించారు.కాగా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవని బెంచ్ పేర్కొంది.
#
Tags