అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పార్కు చేసిన కార్లు ఒక్కసారిగా..
Published on Thu, 06/27/2019 - 18:01
బీజింగ్ : చైనాలో వాన బీభత్సానికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ క్రమంలో దాదాపు 1000 మంది సహాయక బృందాల సిబ్బంది పౌరులను రక్షించేందుకు రంగంలోకి దిగారు. మరోవైపు వరద దాటికి పార్కు చేసి ఉన్న వాహనాలు సైతం నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలో నైరుతి చైనాలో నదీ తీరాన రోడ్డుపై నిలిపి ఉంచి కార్లు అందులో పడిపోయాయి.
గుజూ ప్రావిన్స్లో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గత కొన్ని రోజులుగా చైనాలో ప్రకృతి విపత్తులు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొండచరియలు విరిగి పడటంతో ఆస్తి నష్టం సంభవించింది.
#
Tags