ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అహ్మద్, మొహమ్మద్లకు స్వర్ణాలు
Published on Thu, 11/15/2018 - 10:10
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ చాంపియన్షిప్లో హైదరాబాద్ కుర్రాళ్లు అహ్మద్ బిన్ ఉస్మాన్, మొహమ్మద్ బిన్ ఉస్మాన్ సత్తా చాటారు. సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో చెరో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. అండర్–19 బాలుర 49–52 వెయిట్ కేటగిరీ ఫైనల్లో వరంగల్కు చెందిన ఎ. విజయ్పై అహ్మద్ బిన్ ఉస్మాన్ (తపస్య జూనియర్ కాలేజి) గెలుపొంది విజేతగా నిలిచాడు. అంతకుముందు సెమీఫైనల్లో జె. రజనీకాంత్ (కరీంనగర్)ను అహ్మద్ ఓడించాడు. అండర్–14 బాలుర 38–40 కేజీల విభాగం ఫైనల్లో వరంగల్కు చెందిన అక్షయ్ రాజ్పై మొహమ్మద్ బిన్ ఉస్మాన్ విజయం సాధించాడు. అంతకుముందు సెమీఫైనల్లో ఆదిలాబాద్కు చెందిన మలిక్ను మొహమ్మద్ బిన్ ఉస్మాన్ ఓడించాడు.
#
Tags