బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అనిరుధ్–విఘ్నేశ్ జంట ఓటమి
Published on Fri, 09/22/2017 - 12:34
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల ఫ్యూచర్స్ టోర్నమెంట్లో తెలుగు క్రీడాకారుల పోరాటం ముగిసింది. కోయంబత్తూర్లో జరుగుతోన్న ఈ టోర్నీలో హైదరాబాద్కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్–విఘ్నేశ్ పెరణమల్లూర్ జంట సెమీస్లో ఓటమి పాలైంది.
గురువారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో అనిరుధ్ – విఘ్నేశ్ (భారత్) జంట 4–6, 6–7 (2/7)తో అర్జున్–శశి కుమార్ ముకుంద్ (భారత్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. మరో సెమీస్ మ్యాచ్లో కాజా వినాయక్ శర్మ (ఏపీ)–మోహిత్ మయూర్ జయప్రకాశ్ (భారత్) ద్వయం 2–6, 2–6తో టాప్ సీడ్ చంద్రిల్ సూద్–లక్షిత్ సూద్ (భారత్) జంట చేతిలో ఓడిపోయింది.
#
Tags