రాక్షస పరివార్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
812 పరుగులతో విజయం!
Published on Wed, 02/24/2016 - 00:32
కోల్కతా: వినడానికి విడ్డూరంగా ఉన్నా బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఇంటర్ స్కూల్ లీగ్ టోర్నీలో ఇది చోటు చేసుకుంది. మేయర్ కప్ ట్రోఫీలో భాగంగా జ్ఞాన్ భారతి విద్యాపీఠ్తో జరిగిన మ్యాచ్లో నవ నలంద హైస్కూల్ 38 ఓవర్లలో 2 వికెట్లకు 617 పరుగులు చేసింది. అయితే జ్ఞాన్ భారతి జట్టు నిర్ణీత 45 ఓవర్లు పూర్తి చేయకపోవడంతో మిగిలిన 7 ఓవర్లకు పెనాల్టీగా 227 పరుగులు విధించారు! దాంతో నలంద స్కోరు 844 పరుగులకు చేరింది. ఆ తర్వాత జ్ఞాన్ భారతి 11.3 ఓవర్లలో 32 పరుగులకే కుప్పకూలింది.
#
Tags