చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెంచరీతో బెంగాల్ను ఆదుకున్న అనుస్తుప్
Published on Sun, 03/01/2020 - 03:17
కోల్కతా: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ అనుస్తుప్ (120 బ్యాటింగ్; 18 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీతో బెంగాల్ను ఆదుకోవడంతో... కర్ణాటకతో ఆరంభమైన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్లో ఆ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. బెంగాల్ ఒక దశలో 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అనుస్తుప్... అహ్మద్ (35; 7 ఫోర్లు)తో ఏడో వికెట్కు 72 పరుగులు, అకాశ్ దీప్ (44; 3 ఫోర్లు, 3 సిక్స్లు)తో కలిసి ఎనిమిదో వికెట్కు 103 పరుగులు జోడించాడు. గుజరాత్తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 217 పరుగులు చేసింది.
#
Tags